DailyDose

మావోయిస్ట్ కరెన్సీ సీజ్-నేరవార్తలు

మావోయిస్ట్ కరెన్సీ సీజ్-నేరవార్తలు

* బొబ్బిలి మండలం గున్నతోటవలస వద్ధ రైలు డీ కొని వ్యక్తిమృతి. మృతుడు పేరు తొలాపు నాగరాజు గా గుర్తింపు

* గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో AISF స్టూడెంట్స్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు…

* బంగ్లాదేశ్‌లో జరిగిన గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటనలో ఏడుగురు మరణించారు.

* మహారాష్ట్ర సరిహద్దులో భారీగా నగదు పట్టుబడింది.మావోయిస్టులకు సంబంధించిన 5 కోట్ల రూపాయలను సోమవారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులోని శివారు ప్రాంతమైన గోరఖ్ దందా గ్రామంలో రూ .5 కోట్ల అక్రమ రవాణాకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.తెలంగాణా మావోయిస్టులకు ఇవ్వడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.పట్టుబడిన నగదుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.