Politics

ఎమ్మెల్సీ కాల్ డేటా…కానిస్టేబుళ్ల సస్పెన్షన్-నేరవార్తలు

ఎమ్మెల్సీ కాల్ డేటా…కానిస్టేబుళ్ల సస్పెన్షన్-నేరవార్తలు

* నల్లపాడు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

* ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాల్ డేటా ప్రైవేట్ వ్యక్తులకు చేరిన ఘటనలో ఇద్దరు కాని స్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

* బస్సు, ట్రక్కు ఢీ- 30 మంది దుర్మరణం. పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 30 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు.

* ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్‌ దవే, మెహఫూజ్‌ నజ్కి.ప్రతివాదుల తరఫున వాదించిన పరాస్‌ ఖుర్షీద్‌, శ్యామ్‌ దివాన్‌, సిద్ధార్థ లూత్రా.రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులు ప్రస్తావించిన తీర్పులను ప్రస్తావించిన కోర్టు.లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు చెప్పిన సుప్రీం ధర్మాసనం.