NRI-NRT

రాజాం పారిశుద్ధ్య కార్మికులకు తానా సరుకుల పంపిణీ

రాజాం పారిశుద్ధ్య కార్మికులకు తానా సరుకుల పంపిణీ

రాజాం మున్సిపాలిటీలోని 100 పారిశుధ్య కార్మికు, నిరుపేద కుటుంబాలకు తానా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాజాం సానిటరీ ఇంస్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, రాజాం జ్యూయలర్స్ అసోసియేషన్ సెక్రటరీ నడితోక శ్రీనివాసరావు, శ్రీనివాస్ కంప్యూటర్స్ డైరెక్టర్ శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.