NRI-NRT

గుంటూరు ఇంకొల్లుల్లో తానా ల్యాప్‌టాప్‌ల పంపిణీ

గుంటూరు ఇంకొల్లుల్లో తానా ల్యాప్‌టాప్‌ల పంపిణీ

పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసిన ప్రవాసాంధ్రుడు ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు కు చెందిన ప్రవాసాంధ్రుడు రాయన సుబ్బారాయుడు. తన గ్రామానికి చెందిన ఏడుగురు పేద విద్యార్థులకు మూడు లక్షల రూపాయల విరాళంతో 7 ల్యాప్టాప్లను అందజేశారు. తానా ఫౌండేషన్ సహకారంతో తాను ల్యాప్టాప్ను పేద విద్యార్థులకు అందజేసినట్లు సుబ్బారాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటున్న సుబ్బారాయుడు తన గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సహాయాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థినులకు లాప్ టాప్ లు తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు.

Please reach out to treasurer@tanafoundation.org or Ravi Samineni (samineni2000@yahoo.com) to donate and be part of this great initiative to help the needy.

గుంటూరు ఇంకొల్లుల్లో తానా ల్యాప్‌టాప్‌ల పంపిణీ