Devotional

18 నుండి శ్రీశైలంలో స్పర్శ దర్శనం

18 నుండి శ్రీశైలంలో స్పర్శ దర్శనం

శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు

గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్‌ దర్శనం

అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు

వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.