Movies

మళ్లీ డ్రగ్స్ కేసు విచారణ. రకుల్‌కు ఈడీ నోటీసులు.

మళ్లీ డ్రగ్స్ కేసు విచారణ. రకుల్‌కు ఈడీ నోటీసులు.

మళ్లీ తెరపైకి సినీ స్టార్స్ డ్రగ్స్‌ కేసు..

రంగంలోకి ఈడీ..

విచారణకు హాజరుకావాలని చార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, రానా, రవితేజ, తరుణ్, నందు, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్‌ఖాన్‌, శ్రీనివాస్‌కు ఈడీ సమన్లు..

ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు విచారణ