నగరిలో…. ఎమ్మెలపై తిరుగుబాటు.
నగరి నియోజకవర్గంలో ని నిండ్ర మండలం లో వైసిపి సభ్యులు ఎమ్మెల్యే రోజా పై తిరుగు బావుట ఎగురావేశారు.
ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని ఎంపీపీగా అంగీకరించేది లేదని సభ్యులు స్పష్టం చేశారు.
నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజపై తిరుగబడి వ్యతిరేకoగా
వైసీపీ శ్రేణులు మాట్లాడటం ఇది రెండవసారి.
ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని
తముఅంగీకరించేడిలేదని అన్నారు.
అవసరమైతే తమను పార్టీ నుండి
సస్పెండ్ చేయoడి, అంతేకానీ తాము మీరు ప్రతిపదించిన అభ్యర్తిని అయితే ఎన్నుకునేది లేదని వైసీపీ ఎంపిటీసీ సభ్యులు స్పష్టం చేసారు.
దాంతో నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే రోజా పై వైసీపీ ఎంపిటీసీ తిరగబడ్డారు. దాంతో వాదోప,వాదాలు జరిగాయి.
ఒకదశలో ఎమ్మెల్యే రిటనింగ్ అధికారిపై అసహనం వ్యక్తoచ్చేసిoది.