WorldWonders

ఏపీ ప్రభుత్వ సంస్థలను కూడా దోచుకున్న తెలంగాణా తెలుగు అకాడమీ నిందితులు

ఏపీ ప్రభుత్వ సంస్థలను కూడా దోచుకున్న తెలంగాణా తెలుగు అకాడమీ నిందితులు

తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం..

ఆంధ్రప్రదేశ్ లోని రెండు సంస్థ ల నుంచి డబ్బులు కోట్టేసిన సాయి కుమార్ ముఠా.

ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ 10 కోట్లు కొట్టేసిన సాయికుమార్ .

ఆంధ్ర ప్రదేశ్ సీట్స్ కార్పొరేషన్ నుంచి ఐదు కోట్లు fd లను డ్రా చేసిన సాయి కుమార్..

ఆంధ్ర ప్రదేశ్ చెందిన రెండు సంస్థ ల నుంచి 15 కోట్లు draw చేసిన సాయికుమార్..

ఏపీ సంస్థల సంబంధించిన డిపాజిట్లను ఐఓబి బ్యాంక్ నుంచి బదలీ..

ఐఓబి నుంచి ఏపీ మర్కంటైల్ కోపరేటివ్ సొసైటీ కి ద్వారా నిధులు బదలీ, విత్ డ్రా..

ఏపీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసి నట్లుగా గుర్తించిన సిసిఎస్ పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన సిసిఎస్ పోలీసులు..

సాయికుమార్ ముఠా పై 2 కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసిన ఏపీ పోలీస్ .

తెలుగు అకాడమీ లో కొట్టేసిన 60 కోట్ల రూపాయల రికవరీ పై దృష్టి పెట్టిన పోలీసులు.