NRI-NRT

న్యూజెర్సీలో తెలుగు వ్యక్తి దారుణ హత్య

Aravapalli Sree Ranga Killed In Plainsboro NJ

ఆరెక్స్ ల్యాబ్స్ CEO, కాంప్‌టెక్ గ్లోబల్ సంస్థ ప్రతినిధి అరవపల్లి శ్రీరంగ (54) న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బరోలో ఆయన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర సమీపంలో కాల్పులకు గురై ఆయన మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.