Devotional

తిరుమల శ్రీవారికి 3కిలోల బంగారు బిస్కెట్ల విరాళం

తిరుమల శ్రీవారికి 3కిలోల బంగారు బిస్కెట్ల విరాళం

శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం

కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.