Business

రఘురామకృష్ణంరాజు కంపెనీకి చుక్కెదురు

రఘురామకృష్ణంరాజు కంపెనీకి చుక్కెదురు

– జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌కు వ్యతిరేకంగా తీర్పు
– బ్యాంకుల కన్షార్షియానికి రూ.1,383 కోట్లకు పైగా బాకీ పడ్డ ఇండ్‌ భారత్‌
– ఇందులో పంజాబ్‌ నేçషనల్‌ బ్యాంకుకు రూ.327 కోట్ల మేర బకాయి
– కొన్నాళ్లుగా బకాయిలు చెల్లించకపోవటంతో ఎన్‌పీఏగా పేర్కొన్న బ్యాంకులు
– దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన పీఎన్‌బీ
– రూ.1,327 కోట్లకు అప్పులకు గాను తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.872 కోట్లే
– దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ వాదించిన రఘురామ కంపెనీ
– ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి; దివాలా ప్రక్రియకు ఓకే
– దివాలా పరిష్కార నిపుణుడి నియామకం
– మూడు రోజుల్లో దివాలా పక్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశం
– ఈ మేరకు ఫారం–2 దాఖలు చేయాల్సిందిగా స్పష్టీకరణ