NRI-NRT

వేడుకగా తానా పుస్తక మహోద్యమం

వేడుకగా  తానా పుస్తక  మహోద్యమం

తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తానా ఆధ్వర్యంలో చేపట్టిన పుస్తక మహోద్యమం కార్యక్రమాన్ని డాలస్లో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి ప్రముఖ సాహితీవేత్త బీరం సుందరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి తానా చేస్తున్న కృషిని ప్రశంసించారు ఈ కార్యక్రమానికి డల్లాస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సభలో తానా స్థానిక నేతలు వెన్నం మురళి లోకేష్ నాయుడు పోలవరపు శ్రీకాంత్ కొమ్మన సతీష్ వీ చినసత్యం, N నాగరాజు వివిధ సంఘాలకు చెందిన స్థానిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Whats-App-Image-2022-04-04-at-09-03-48-1
Whats-App-Image-2022-04-04-at-09-03-48-2
Whats-App-Image-2022-04-04-at-09-03-48-3
Whats-App-Image-2022-04-04-at-09-03-48-4
Whats-App-Image-2022-04-04-at-09-03-48-5
Whats-App-Image-2022-04-04-at-09-03-48-6
Whats-App-Image-2022-04-04-at-09-04-14