NRI-NRT

టిఆర్ఎస్ ప్లినరీలో మహేష్ బీగాలతో పాటు వివిద దేశాల ఎన్నారై ప్రతినిధులు

Auto Draft

తెరాస పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవo సందర్బంగా ప్లినరీలో మహేష్ బీగాలతో పాటు వివిద దేశాల ఎన్నారై ప్రతినిధులు పాల్గోన్నారు, టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బీగాల మాట్లాడుతూ 21 సంవత్సరాల పార్టీ ప్రస్థానం ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రo కొరకు ఆవిర్బవించిన పార్టీ TrS అని,దశాబ్దల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ Trs అని, సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పదం లో తీసుకెళ్తున్న CM కెసిఆర్ నాయకత్వం లో ఇంకా రాష్ట్రము అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో UK, USA, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, మలేషియా, దక్షిణాఫ్రికా, టాంజానియా, మారిషస్, జాంబియా, నార్వే, ఖతార్, ఫిలిప్పీన్స్, చైనా, జర్మనీ, ఒమన్ తదితర దేశాల ప్రతినిదులు పాల్గోన్నారు.
Whats-App-Image-2022-04-27-at-3-23-30-PM
Whats-App-Image-2022-04-27-at-3-24-09-PM-1