DailyDose

ఫస్ట్ నైట్ రోజే భర్తను చెప్పుతో కొట్టిన భార్య! ఎందుకో తెలుసా?

ఫస్ట్ నైట్ రోజే భర్తను చెప్పుతో కొట్టిన భార్య! ఎందుకో తెలుసా?

కొత్తగా పెళ్లైన దంపతులకు శోభనం అంటే జీవితంలో మరిచిపోని రోజు. ఆ రోజు కోసం పెళ్లికాని ప్రసాద్ లు చాలామంది వేచి చూస్తూ ఉంటారు. కానీ అదే ఫస్ట్ నైట్ రోజు ఓ నవ వధువు భర్తకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పాట్నాకు చెందిన రోహిత్ అనే యువకుడికి స్మిత అనే యువతికి 2019లో వివాహం జరిగింది. అయితే వీరి మధ్య పెళ్లైన నాటి నుంచే గొడవలు చెలరేగాయి. దీంతో పెళ్లైన నాలుగు నెలల తర్వాత భార్య భార్యాభర్తల గొడవ కారణంగా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా స్మిత నాకు భర్తతో న్యాయం చేయాలంటూ అత్తింటి వద్ద ధర్నాకు దిగింది.ఇది కూడా చదవండి: డిగ్రీ చదివే యువతికి లిఫ్ట్ ఇచ్చాడు.. ఫీలింగ్స్ కలుగుతున్నాయని చెప్పి!

మా కూతురిని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక అత్తింటివారు రీయాక్షన్ మాత్రం దీనికి భిన్నింగా ఉంది. కోడలు శోభనం రోజే మా కుమారుడిని చెప్పుతో కొట్టిందని భర్త తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.