ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
07-05-22
శనివారం
🕉️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
🕉️ నిన్న 06-05-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,265 మంది…
🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 31,217 మంది…
🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.50 కోట్లు …
🕉️ సర్వదర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…
🕉️ శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం…
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏