DailyDose

దిల్లీలో స్వామివారికి వైభవంగా పుష్పాయాగం

దిల్లీలో స్వామివారికి వైభవంగా పుష్పాయాగం

దిల్లీలో స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పుష్పయాగం నిర్వహించారు. అర్చకులు వైభవంగా వివిధ రకాల పూలతో స్వామివారిని పూజించారు.దిల్లీలో తితిదే నిర్మించిన స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. అర్చకులు స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూలతో పూజించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.