NRI-NRT

ర్యాలీ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటున్న ఎల్.విజయలక్ష్మి

ర్యాలీ ఎన్టీఆర్  శత జయంతి వేడుకల్లో  పాల్గొంటున్న ఎల్.విజయలక్ష్మి

నార్త్ కరోలినా రాష్ట్రంలోని ర్యాలీలో 27వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అలనాటి అందాల తార ఎల్.విజయలక్ష్మి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. తెదేపా సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ M V S N రాజు, ఎన్నారై తేదేపా కన్వీనర్ కోమటి జయరాం తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు, ప్రముఖ గాయని ఆకునూరి శారద ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహిస్తున్నారు,