అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎ్సఏ-2022 పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి పేర్రాజు, కృష్ణవేణి దంపతుల మనవరాలు సంజన రన్నర్పగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు రంగరాజు, మధు ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. సంజన ఎంఎస్ చదువుతోంది.