NRI-NRT

విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందించిన పొట్లూరి రవి.

విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందించిన పొట్లూరి రవి.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో చదువుతున్న నాలుగు వందల మంది విద్యార్థులకు బుధవారం ఆగష్టు 10 నాడు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షుడు పొట్లూరి రవి సహకారంతో యాభై వేల రూపాయల విలువైన ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ అందించారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తున్నబాలభారతి పాఠశాలకు ప్రతి సంవత్సరం లాగానే 2022 లో కూడా సహాయం అందిస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు.
Whats-App-Image-2022-08-12-at-12-53-04-PM
Whats-App-Image-2022-08-12-at-12-53-05-PM-2
Whats-App-Image-2022-08-12-at-12-53-05-PM