ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫౌండేషన్ కు తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు జై తాళ్లూరి తదితరులు భారీ విరాళం అందజేశారు. సోమవారం రాత్రి న్యూజెర్సీలో జరిగిన ఒక కార్యక్రమంలో 78వేల డాలర్ల విరాళాన్ని సోను సూద్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మన్నం వెంకటరమణ, ఉప్పుటూరి రామ్ చౌదరి, వంశీ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోను సూద్ ఫౌండేషన్కు భారీ విరాళం ఇచ్చిన శృంగవరపు బృందం
Related tags :