Movies

అందుకే నిర్మాతగా మారాను: అమలా పాల్

అందుకే నిర్మాతగా మారాను: అమలా పాల్

హీరోయిన్‌అమలాపాల్‌కథానాయకిగానటించిసొంతంగానిర్మించినచిత్రం’కడావర్‌’.నటుడుహరీష్‌ఉత్తమన్,తిరికున్, వినోద్‌సాగర్, అతుల్యరవి, రిత్వికతదితరులుముఖ్యపాత్రపోషించినఈచిత్రానికిఅభిలాషపిళ్లైకథఅందించగా..అనూప్‌ఎస్‌.ఫణికర్‌దర్శకత్వంవహించారు.నిర్మాణకార్యక్రమాలుపూర్తిచేసుకున్నఈచిత్రం12వతేదీనుంచిప్రముఖఓటీటీడిస్నీప్లస్‌హాట్‌స్టార్‌లోస్ట్రీమింగ్‌కుసిద్ధమవుతోంది.ఈసందర్భంగాసోమవారం(ఆగస్టు8) సాయంత్రంఅమలాపాల్‌విలేకరులతోముచ్చటించారు.ఇదిమెడికల్‌క్రైమ్‌థ్రిల్లర్‌కథాచిత్రంఅనిఅమలాపాల్‌తెలిపారు.రచయితఅభిషేక్‌పిళ్లై,దర్శకుడుఅనూప్‌ఎస్‌.ఫణికర్‌తననుకలిసి’కడావర్‌’చిత్రకథనుచెప్పారన్నారు.అందులోతనపాత్రకొత్తగానూ,బలమైనదిగానూఉండడంతోనటించడానికిఅంగీకరించానన్నారు.చిత్రంపైననమ్మకంతోనేనిర్మాతగామారినట్లుచెప్పారు.ఇందుకుతనతల్లి,సోదరుడుఎంతగానోసహకరించారనితెలిపారు.నాలుగేళ్లుకష్టపడి,పలుపోరాటాలుచేసిచిత్రాన్నిపూర్తిచేశామన్నారు.చిత్రంవిడుదలసమయంలోనూపలుఆటంకాలుఎదురయ్యాయన్నారు.కొందరుచిత్రంవిడుదలనుఅడ్డుకోవడానికిరహస్యంగాప్రయత్నించారనిఆరోపించారు.డిస్నీప్లస్‌హాట్‌స్టార్‌చిత్రంవిడుదలహక్కులనుపొందినట్లుతెలిపారు.వరుసగాక్రైమ్,థ్రిల్లర్‌హార్రర్‌కథాచిత్రాలనుచేయడంతోకాస్తరిలీఫ్‌కోసంరొమాంటిక్‌ప్రేమకథాచిత్రాలనుచేయాలనికోరుకుంటున్నట్లుచెప్పారు.