NRI-NRT

డెలావేర్ ప్రవాసులతో ఉమా సమావేశం

డెలావేర్ ప్రవాసులతో ఉమా సమావేశం

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను డెలావేర్‌లో నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద నేతలు నివాళులర్పించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర ఎన్టీఆర్‌ నిర్వహించిన ర్యాలీని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.