ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం మాజీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం నాడు డల్లాస్ ప్రవాసాంధ్రులతో అర్వింగ్లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పూర్వం ఆయనకు విమానాశ్రయంలో ఎన్నారై తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అర్వింగ్లో జరిగిన సమావేశంలో తదుపరి ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రవాసులు కృషి చేయాలని ఉమా కోరారు.
డల్లాస్ ప్రవాసులతో దేవినేని ఉమా భేటీ-చిత్రాలు
Related tags :