Politics

19 న ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం

19 న ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం

అసెంబ్లీ సమావేశాల తర్వాత అందరితో భేటీ

175 నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేల నియోజక వర్గ సమన్వయకర్త ల పనితీరు పై సీఎం జగన్ మోహన్ రెడ్డికి చేరిన నివేదికలు.

పికే టీమ్ నివేదిక ప్రకారం ఇటీవల కొందరి మంత్రుల పై జగన్ సీరియస్.

సోమవారం సమావేశం పై ఎమ్మెల్యే ఇంఛార్జి లలో నెలకొన్న ఉత్కంఠ.

రాబోయే ఎన్నికల లో కొందరికి టికెట్ కష్టమే అంటూ ప్రచారం.

ఇటీవల పికే టీమ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్.