Business

మరో సాహసం చేసిన జియో…అతి తక్కువ ఖర్చుతో ల్యాప్టాప్.

మరో సాహసం చేసిన జియో…అతి తక్కువ ఖర్చుతో ల్యాప్టాప్.

దేశంలో టాప్ టెలికాం సంస్థ జియో మరో సంచలనానికి సిద్ధం అయింది.ఇప్పటికే తక్కువ కర్చుతో జియో 4జి ఫోన్ తీసుకొచ్చిన జియో ఇక ల్యాప్ ట్యాప్ విభాగంపై కన్నేసింది.న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమంలో జియో తన మొదటి ల్యాప్ ట్యాప్ ను ప్రదర్శించింది. ఈ ల్యాప్ ట్యాప్ కి జియో బుక్ అని పేరు పెట్టినట్టుగ తెలిపింది. ఈ ల్యాప్ ట్యాప్ 4జి నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తుంది.