తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వివిధ దేశాల్లోని ఎన్నారై టీడీపీ శాఖల నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వివిధ దేశాల్లోని ఎన్నారై టీడీపీ శాఖల నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.