Politics

ఖమ్మంలో తెదేపా పునర్ వైభవానికి చంద్రబాబు కసరత్తు

ఖమ్మంలో తెదేపా పునర్ వైభవానికి చంద్రబాబు కసరత్తు

ఈరోజు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డిసెంబర్ 21 2022న సర్దార్ పటేల్ స్టేడియంలో జరగబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఖమ్మం నల్లగొండ మహబూబాబాద్ జిల్లాల అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామానికి 30 ప్రచార రథాలను ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు శ్రీ కూరపాటి వెంకటేశ్వర్లు గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు చంద్రహాస్, రాష్ట్ర కార్యదర్శులు నాగండ్ల మురళి, చేతులు నాగేశ్వరావు,ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, నగర అధ్యక్షులు వడ్డేo విజయ్, తెలుగు యువత అధ్యక్షుడు నల్లమల రంజిత్, నాగండ్ల లక్ష్మణ్, బోడెపుడి రవి, లేళ్ల లక్ష్మణ్, గోపి రవి, గోపి శంకర్, గుడిపూడి నాగేశ్వరరావు, చింత నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు