DailyDose

భర్తపై అత్యాచారం చేసిన భార్య.. కోర్టు తలుపు తట్టిన బాధితుడు

భర్తపై అత్యాచారం చేసిన భార్య.. కోర్టు తలుపు తట్టిన బాధితుడు

దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. ఐ లవ్ యూ అని చెప్పడం, కాదంటే అత్యాచారం చేయడం. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. ఇకపోతే.. అమ్మాయిని అత్యాచారం చేసిన యువకుడు అంటూ మనం ఎన్నో వార్తలు విన్నాం. కానీ తాజాగా మాత్రం ఓ భార్య తన భర్తను అత్యాచారం చేసింది. ఏకంగా 29 గంటల పాటు భర్తను హింసించి అత్యాచారానికి ఒడిగట్టింది. ఇక దీనిని తట్టుకోలేని భర్త భార్యతో విడాకులు తీసుకున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇందులో నిజమెంత అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.దక్షిణ కొరియాలో 40 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంతో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సాఫీగానే కొనసాగింది. కానీ ఏం జరిగిందో ఏం తెలియదు రాను రాను భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే నా భార్య 29 గంటల పాటు నన్ను హింసించి అత్యాచారం చేసిందని భర్త కోర్టుకు తెలిపాడు. అందుకు భార్య కూడా అంగీకరించడంతో న్యాయవాదులు షాక్ కు గురయ్యారు. ఇలాంటి వింత ఘటనను మేమెప్పుడు వినలేదని కోర్టు తెలిపింది.అనంతరం ఈ భార్యాభర్తల సమ్మతితో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఇక ట్విస్ట్ ఏంటంటే? భర్త భార్యతో ఉండలేక విడాకులు తీసుకోవాలనుకున్నాడు. కానీ సరైన కారణాలు దొరకలేదు. దీంతో పక్లా ప్లాన్ తో భర్త కావాలనే కోర్టుకు అలా అబద్దం చెప్పాడట. భార్యతో ఉండలేక విడాకులు తీసుకోవడానికి ఇలా చేసినట్లు తెలిపారు. దక్షిణి కొరియాలో ఇటీవల చోటు చేసుకున్న ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో ఈ భార్యాభర్తలు ఆడిన ఈ నాటకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.