ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన ఆర్బీకేలు, పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని హైకోర్టు ఆదేశం .
కోర్టుకు హాజరైన సీఎస్, పంచాయతీరాజ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు .
కోర్టు ఆదేశాలకు విరుద్దంగా భవనాల నిర్మాణంపై హైకోర్టు సీరియస్ .
కట్టిన భవనాలను వెంటనే విద్యాశాఖకు అప్పగించాలని హైకోర్టు ఆదేశం .
పేరెంట్స్ కమిటీతో మాట్లాడాలన్న పిటిషన్ తరపు లాయర్ లక్ష్మీనారాయణ .
లాయర్ లక్ష్మీనారాయణ సూచలనతో ఏకీభవించిన హైకోర్టు .
కౌంటర్ దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశం, విచారణ జనవరి 20కి వాయిదా