FashionNRI-NRT

ప్రపంచ తెలుగు మహాసభల్లో విదేశీ ప్రతినిధుల సదస్సు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో విదేశీ ప్రతినిధుల సదస్సు.

2
8
విజయవాడలో జరుగుతున్న ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆదివారం రాత్రి తో ముగిశాయి ఈ సందర్భంగా వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ అధ్యక్షత వహించారు సీనియర్ జర్నలిస్ట్ కిలారు ముద్దుకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు తానా ప్రతినిధులు పెద్ది బోయిన జోగేశ్వరరావు సునీల్ పంత్ర ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ తెలుగు పరిశోధకుడు నెగ్గర్స్ ఇటలీ నుండి వచ్చిన తెలుగు పరిశోధకురాలు మారియా దుబాయ్ నుండి కొల్లూరు యామిని ఆస్ట్రేలియా నుండి కే శ్రీనివాసరావు చిగురుమళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు మహాసభల అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ విదేశీ ప్రతినిధులను సత్కరించారు పోలాండ్ దేశస్థుడు బుజ్జి ఆలపించిన ఘంటసాల పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి
3
4
5