చిత్తూరు జిల్లా…
కుప్పంలో టీడీపీ నేతలకు మధ్యంతర ముందస్తు బెయిల్..
13 మందికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు..
చంద్రబాబు పర్యటన సమయంలో కుప్పంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు..
హత్యాయత్నం సెక్షన్ పెట్టడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన టీడీపీ నేతలు..
మొత్తం 13 మంది టీడీపీ నేతల తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు..
పోసాని వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..
జనవరి 18వ తేదీకి కేసు విచారణ వాయిదా..