Politics

ఈ నెల 18న యాదాద్రి కి ముగ్గురు ముఖ్య మంత్రులు

ఈ నెల 18న యాదాద్రి కి ముగ్గురు ముఖ్య మంత్రులు

18వ తేదీన ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి యాదాద్రికి బయల్దేరనున్న ముఖ్యమంత్రులు

• 2 ప్రత్యేక హెలిక్యాప్టర్లలో యాదాద్రి కి కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్

• 11.30 గంటలకు యాదాద్రి కి చేరుకోనున్న ముగ్గురు సీఎంలు

• యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న ముగ్గురు సీఎంలు

• 12.30 గంటలకు యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరనున్న ముఖ్యమంత్రులు

• కంటి వెలుగు రెండో దఫా ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ముగ్గురు ముఖ్యమంత్రులు

• 3.30 గంటలకు ఖమ్మం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్న సీఎంలు

4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లిపోనున్న కేజ్రీవాల్, విజయన్