DailyDose

పట్టు వస్త్రంపై జాతీయ గీతం..త్రివర్ణ పతాకం

పట్టు వస్త్రంపై జాతీయ గీతం..త్రివర్ణ పతాకం

నేతన్న అద్బుత ప్రతిభ🌺

పట్టువస్త్రంపై త్రివర్ణ పతాకంతో పాటు జాతీయ గీతాన్ని రూపోదించి..సిరిసిల్ల నేత కళకారుడు ఎల్ధండి హరిప్రసాద్ తన అద్బుత ప్రతిభను కనబరిచాడు.🌺
పట్టు వస్త్రంపై జాతీయ గీతం భారతదేశం లో త్రివర్ణ పతాకం మరియు ఆజాద్గా అమృత మహోత్సవం ఒకే వస్త్రంపై ఎలాంటి కుట్టి, ప్రింట్ లేకుండా నేయడం అందరిని ఆకట్టుకుంటుంది. భారతదేశానికి రెండు ప్రక్కల నమస్కరిస్తున్న మహిళలు వచ్చే విధంగా రూపోదించాడు. దీనిని నేయడానికి హరిప్రాసద్కు ఐదు రోజుల సమయం పట్టింది. ఇది రెండు మీటర్ల పొడవు 47 ఇంచుల వెడల్పు ఉంటుందని హరిప్రసాద్ పేర్కొన్నారు.