ఎంపీ బాలశౌరి అనుచరుడిపై దాడి చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, అనుచరులు..
3 నెలల క్రితం జరిగిన సీఎం పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరి అనుచరులతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులకు మధ్య చెలరేగిన విభేదాలు..
నాగాయలంక లో జరిగిన నాబార్డు చ్చైర్మన్ జోషి పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ బాలశౌరి, అనుచరులు..
సభానంతరం బాలశౌరి అనుచరులను చెప్పులతో కొడుతూ అవమానించిన ఎమ్మెల్యే అనుచరులు..
ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా పై కూడా దాడి చేసిన ఎమ్మెల్యే సింహాద్రి మేనల్లుడు..
బూతులు తిట్టి ఫోన్ పగులగొట్టిన ఎమ్మెల్యే సింహాద్రి మేనల్లుడు..
సమావేశం జరిగే సమయంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో కూడా గొడవ జరిగినట్లు సమాచారం..
మీడియా పై దురుసు ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు సంఘాలు..