DailyDose

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

150 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత

సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం గ్రామం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం

▪️విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్.

▪️150 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత జ్వరం, వాంతులు విరేచనాలతో ఇబ్బంది.

▪️సృహతప్పి పడిపోయిన కొందరు విద్యార్థులు సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలింపు.

▪️6నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థినిలు
బాలికల రోదనతో అందోళనలో తల్లిదండ్రులు.