Fashion

షాక్.. 500 మంది అమ్మాయిలు.. ఒక్కడే అబ్బాయి..

షాక్.. 500 మంది అమ్మాయిలు.. ఒక్కడే అబ్బాయి..

500 మంది అమ్మాయిలు. ఒక్కడే అబ్బాయి! బిహార్లోని నలందాలో విచిత్ర ఘటన వెలుగుచూసింది.500 విద్యార్థినుల మధ్య పరీక్ష రాయాల్సి వచ్చిందుకు మనీశ్ శంకర్(17) అనే విద్యార్థి పరీక్ష హాల్లోనే స్పృహతప్పి పడిపోయాడు. మనీశ్ను పరీక్ష రాసేందుకు సుందరగడ్ లోని ఓ స్కూల్కు వెళ్ళాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం మ్యాథమెటిక్స్ పరీక్ష జరగనుంది.పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్లిన మనీశ్.. హాల్లో ఉన్న బాలికలను చూసి ఒక్కసారి స్పృహతప్పిపడిపోయాడు