DailyDose

మూడు రాజధానుల వ్యవహారంపై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ

మూడు రాజధానుల వ్యవహారంపై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ

రాజధాని కేసు పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంను కోరిన ఏజీ

మొదట ఫిబ్రవరి 27న విచారణ చేపడతామన్న సుప్రీం