DailyDose

వందే భారత్‌ టైమింగ్స్‌.. ఛార్జీలివే

వందే భారత్‌ టైమింగ్స్‌.. ఛార్జీలివే

Vande Bharat Express తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించి టైమ్‌టేబుల్‌ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

వందే భారత్‌ టైమింగ్స్‌.. ఛార్జీలివే

వందే భారత్ రైలుకు సంబంధించి టైమ్జీబుల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్ – విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ఎక్స్ప్రెస్ రైలు టైమ్హబుల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

https://i.postimg.cc/d3dZL1sQ/VB3.jpg

తాజాగా వందే భారత్ రైలులో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్
ప్రయాణ ఛార్జీలు (Vande Bharat fare) వెల్లడయ్యాయి

విశాఖ – సికింద్రాబాద్ మధ్య ఒక్కరికి రూ. 1,720 (ఛైర్
కార్), రూ.3,170 (ఎగ్జిక్యూటివ్ క్లాస్)కు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కరికి
రూ.905 (ఛైర్ కార్), రూ.1775 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) ఇక
సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రూ.1365 (ఛైర్కార్), రూ.2485 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) (క్యాటరింగ్ ఛార్జీలతో
కలిపి) టికెట్ ధరలను నిర్ణయించారు

ఈ ఛార్జీలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.


ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి
బయలుదేరి రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్కు
చేరుకుంటుంది.

16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు
అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో
ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది.

విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు (20833)
ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) మధ్యాహ్నం
3 గంటలకు ప్రారంభమయ్యే రైలు.. రాత్రి 11.30 గంటలకు
విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి,
విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.

ఇందులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు సహా రెండు
ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్లు ఉంటాయి. మొత్తం
1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ
రైలును తీర్చిదిద్దారు.

వందే భారత్లో ప్రయాణికులకు కేటరింగ్ సదుపాయాన్ని
అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఛైర్ కార్,
ఎగ్జిక్యూటివ్ క్లాస్లో రెండు రకాలుగా ఛార్జీలు వసూలు
చేస్తున్నారు.

అయితే, ఈ సదుపాయం ఐచ్చికం మాత్రమే.
ప్రయాణికులు ఒకవేళ ఆహారం వద్దనుకుంటే కేటరింగ్
ఛార్జీలు ఉండవు.

విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు (20833)
ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) మధ్యాహ్నం
3 గంటలకు ప్రారంభమయ్యే రైలు.. రాత్రి 11.30 గంటలకు
విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి,
విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది