Health

కార్పొరేట్ దోపిడీ అంటే ఇదే మరి…

కార్పొరేట్ దోపిడీ అంటే ఇదే మరి…

భారత్​లో 4 నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు….

భారత్​లో నాలుగు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు పెరిగాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని తెలిపింది. మరోవైపు, రాజస్థాన్​లో నలుగురు విదేశీ పర్యాటకులకు కొవిడ్ సోకింది

నాలుగు నెలల తరువాత భారత్​లో అధిక కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు.. 754 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో కర్ణాటక ఒకరు మృతి చెందారు. మొత్తంగా భారత్​లో 4,633 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2022 నవంబర్​లో అత్యధికంగా 734 కొవిడ్​ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తరువాత బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన కేసులో అత్యధికమని తెలిపింది