ఒక్కసారిగా కుప్పకూలిపోయిన మూడు అంతస్థుల భవనం..
5 గురుకి తీవ్ర గాయాలు.. శిథిలా కింద చిన్నారి మృతదేహం..
మరో కొంతమంది శిథిలా కింద ఉండడంతో కొనసాగుతున్న చర్యలు..
రంగంలోకి ఎన్.డి.ఆర్.ఎఫ్.ఫైర్ సిబ్బంది.
సంఘట స్థలన్ని పరిశీలించిన డిసిపి గరుడ,ఆర్డీవో.
బాధితుల ను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలింపు
ఘటన పై సీఎం జగన్ దిగ్భ్రాంతి..
పరిస్థితులు పై అరా
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశం.