28న పోరంకిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సభ
హాజరుకానున్న చంద్రబాబు, సినీ నటులు రజనీకాంత్, బాలకృష్ణ
అసెంబ్లీలో, వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్ చేసిన చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను రూపొందించిన శత జయంతి ఉత్సవ కమిటీ
పుస్తకాలను ఆవిష్కరించనున్న చంద్రబాబు, రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ