Agriculture

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో నాలుగు రోజుల పాటూ వర్షాలు..

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో నాలుగు రోజుల పాటూ వర్షాలు..

రాష్ట్రాన్ని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మరో నాలుగు రోజులు వానలు పడతాయి అంటున్నారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్ల కింద ఉండొద్దని.. రైతులు, గొర్లె కాపర్లు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శనివారం ఉత్తరాంధ్రతో పాటూ కోస్తా, రాయలసీమలకు వర్ష సూచన చేసిన వాతావరణశాఖ. మరోసారి వానలు పడతాయన్న వాతావరణశాఖ అంచనాతో రైతుల్లో ఆందోళణ వ్యక్తమవుతోంది…
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. మరో రెండు గంటలపాటు కుండపోత!

• ఈ తెల్లవారుజామున భారీ వర్షం

• జలమయమైన రోడ్లు

• పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

• ఏపీ, తెలంగాణకు రెండురోజులపాటు వర్ష సూచన