DailyDose

ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆదాని బృందం

ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆదాని బృందం

విశాఖ ఎయిర్పోర్ట్

అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో
విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆదాని గ్రూప్ ఆఫ్ సభ్యులు

అదానీ కుమారుడు.. రాజేష్ అదాని మేనేజింగ్ డైరెక్టర్

మరొక కుమారుడు కిరణ్ అదాని గ్రూప్ ఆఫ్ సీఈఓ

మరియు మరొక పది మంది సభ్యులతో కలిసి విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు

అనంతరం విశాఖ మధురవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్న ఐటి కంపెనీ దగ్గరికి వీరు విశాఖ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన ఆదాని కుమారులు