Politics

సందర్శనకు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం..

సందర్శనకు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం..

జూన్ 1 నుంచి ప్రతి వారంలో 6 రోజులు పాటు ప్రజా సందర్శనకు రాష్ట్రపతి భవన్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు 7 టైమ్ స్లాట్లలో అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. దీంతో పాటు మ్యూజియంను కూడా సందర్శించవచ్చని చెప్పారు.