Business

వందేభారత్లో పెరిగిన బోగీలు…

వందేభారత్లో పెరిగిన బోగీలు…

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్య పెరిగింది. నేటి నుంచి 16 కోచ్లతో ఈ రైలు నడవనుంది. ఇప్పటివరకు 8 కోచ్లు ఉండగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వాటిని 16కు పెంచారు. 530 మంది ప్రయాణికుల సామర్థ్యం.. బోగీల పెంపుతో 1,128కి పెరగనుంది. సికింద్రాబాద్ నుంచి ఈ రైలు ఉ.6.15కు బయల్దేరి మ.2.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. తిరుపతి నుంచి మ.3.15కు బయల్దేరి రా.11.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.