Politics

హిరోషిమాలో జెలెన్‌స్కీ, ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ …

హిరోషిమాలో జెలెన్‌స్కీ, ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ …

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్క కలిశారు. ఉక్రెయిన్ప రష్యా దాడి తర్వాత ఇరువురు నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ కూడా పాల్గొన్నారు. ఇరు దేశాలకు చెందిన నేతలు పలు అంశాలపై చర్చించినట్లు పీఎంవో తెలిపింది