Politics

రాయలసీమ డిక్లరేషన్ పేరుతో లోకేశ్ ఇచ్చిన హామీలు….

రాయలసీమ డిక్లరేషన్ పేరుతో లోకేశ్ ఇచ్చిన  హామీలు….

రాయలసీమ డిక్లరేషన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు. కడపలో ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు.90% సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు,ఉద్యానపంటలకు ఉపాధిహామీ అనుసంధానం,రైతుబజార్ల సంఖ్య పెంచుతాం,పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకల పంపిణీ,ఇంటింటికి తాగునీరుమైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీల ఏర్పాటు స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా రాయలసీమను తీర్చిదిద్దుతాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.