* మెర్సిడెస్ బెంజ్ సెప్టెంబరు త్రైమాసికంలో 2,058 కార్లు విక్రయించింది. 2019 ఇదేకాలంలో విక్రయించిన 3,354 కార్లతో పోలిస్తే, ఈసారి 38.64 శాతం తగ్గాయి.
Read More* గుంటూరు జీజీహెచ్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీరంగనాథరాజు రూ.కోటి విరాళం ప్రకటించారు. పేద ప్రజలకు ఆ ఆసుపత్రి అందిస్తోన్న సేవలను ఆయన కొనియాడారు. జీజీహెచ
Read More* టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆయన వాహనంపై జనాలు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే వర్షాల కార
Read More* కల్లూరు మండలం, పెద్దకొండిలో బడికుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన సత్యనారాయణ మూర్తి చెరువుకు గండి పడడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పెనుబల్లి, రా
Read More* తెన్నేటి పార్క్ తీరంలో ఒడ్డుకు వచ్చినబంగ్లాదేశ్ కు చెందిన మర్చంట్ వెసల్ నౌక....ఎమ్.వి.మా...గాలితీవ్రత ఎక్కవగా వుండటంతో ప్రతికూల పరిస్ధితుల్లో ఒడ్డు
Read More* అలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం...9 నెలల పసి కందుని విక్రయం చేసిన కన్న తల్లి...గూడురు మండలం మల్లవోలు గ్రామ పంచాయతీలోని కుమ్మరిపాలెంలో ఈ ఘటన చోటుచేసు
Read More* కవితకు మంత్రి పదవి ఖాయమేనా?ప్రస్తుతం ఫుల్ గా ఉన్న కేసీఆర్ క్యాబినెట్కవితకు పదవి ఇవ్వాలంటే ఒకరిని తప్పించడం తప్పనిసరిఎవరిపై వేటు పడుతుందన్నది ఆసక్తిక
Read More* అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన తల్లి అయిన రామలక్ష్మి డ
Read More* ఇప్పటికి హైదరాబాద్ కే పరిమితం అయిన కాల్పుల కల్చర్ ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది.విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి
Read More* పంజాబ్కు మరో పరాజయం. గొప్ప ఆరంభం లభించినా ఓటమి చవి చూసింది. ఆఖరి బంతి వరకు సాగిన మ్యాచ్లో కోల్కతానే పైచేయి సాధించింది. అబుదాబి వేదికగా శనివారం పం
Read More