Vande Bharat Flight Mission - DC To Delhi With 215 Passengers

డీసీ నుండి ఢిల్లీకి బయల్దేరిన ప్రత్యేక విమానం

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా 215 మంది భారతీయులతో కూడిన ఓ ప్రత్యేక విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఈ విషయాన్ని యూఎస్‌ఏలోని ఇండియన్‌ ఎంబసీ ట్వీట్‌ చేసింది.

Read More