తాడేపల్లిలో ఈ రోజు ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఇద్దరికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వీరిద్దరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఈ ఇద్దరిని చికిత్స అందించి హోం ఐసోలేషన్ కు తరలించారు. తాజాగా రెండు కేసులు నమోదు కావడంపై వైద్య, ఆరోగ్య శాఖాధికారుల అలెర్ట్ అయ్యారు.
తాడేపల్లి లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ కేసులు
![తాడేపల్లి లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ కేసులు తాడేపల్లి లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ కేసులు](https://i.postimg.cc/8zbHFKWq/Whats-App-Image-2023-03-23-at-11-06-21-AM-1.jpg)